Hot Widget

Type Here to Get Search Results !

మొట్ట మొదటి భారత న్యాయశాఖ మంత్రి ఎవరు? MCQ BITS....


1. భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఈ కింది వానిలో దేనిని అనుసరించి తయారుచేయబడిన ఆదేశాలు సంక్రమింపు ఆదేశాలుగా పిలువబడుతున్నాయి.?
1. భారత కౌన్సిళ్ల చట్టం, 1892
2. భారత కౌన్సిళ్ల చట్టం, 1909
3. భారత ప్రభుత్వ చట్టం, 1935
4. భారత ప్రభుత్వ చట్టం, 1919

2. 1935 చట్టం ద్వారా నెలకొల్పబడిన సమాఖ్యలో అవిశిష్ట అధికారాలు ఈ కింది వారిలో ఎవరికి ఇవ్వబడింది ?
1. గవర్నర్ జనరల్
2. ప్రావిన్సు గవర్నర్
3. సమాఖ్య శాసనసభ
4. ప్రావిన్సు శాసనసభ

3. ఈ కింది వానిలో సరికాని జత ఏది
1. భారత కౌన్సిల్ చట్టం, 1909 బాధ్యతాయుత ప్రభుత్వం
2. భారత ప్రభుత్వ చట్టం, 1919-ప్రావిన్సుల స్వయంప్రతిపత్తి
3. భారత ప్రభుత్వ చట్టం, 1935 రాష్ట్రాలలో ద్వంద్వపాలన
4. భారత కౌన్సిల్ చట్టం 1982 ఎన్నికల నియమం

4. భారత ప్రభుత్వ చట్టం 1935, యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏవి?
ఎ) భారత మండలి రద్దు
బి. కేంద్రంలో ద్వంద్వ పాలన
సి. రాష్ట్రాలలో ద్వంద్వ పాలన
డి. ఫెడరల్ కోర్టు ఏర్పాటు
కోడ్లు :
1. బి మరియు సి
2. ఎ,బి మరియు సి
3. ఎ,బి సి మరియు డి
4. ఎ, సి మరియు డి

5. మొట్ట మొదటి భారత న్యాయశాఖ మంత్రి ఎవరు?
1. టి. కృష్ణమాచారి
2. డా.బి ఆర్. అంబేద్కర్
3. జవహర్లాల్ నెహ్రూ
4. సర్దార్ బలదేవ్ సింగ్

6. భారత ప్రభుత్వ చట్టం 1919 ఈ కింది వానిలో దేనికి ఆధారం?
1. నెహ్రూ నివేదిక
2. మాంటెగు-చెమ్స్ ఫోర్టు నివేదిక
3. రామ్సే మేక్ డోనాల్డ్ ప్రధానం
4. మార్లే- మింటో సంస్కరణలు

7. 1946-47 నాటి మధ్యంతర ప్రభుత్వంలో భారత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు?
1. లియాఖత్ అలీఖాన్
2. ఐ. చుండిగ్రర్
3. అసఫ్ అలీ
4. జగ్జీవన్రామ్

8. భారతదేశంలో బ్రిటిష్ పాలన కాలమునకు సంబంధించి, భారత చట్టబద్ద కమిషన్ను ఈ కింది ఏ విధంగా పిలుస్తారు?
1. సైమన్ కమిషన్
2. హంటర్ కమిషన్
3. సాడలర్ కమిషన్
4. కేబినెట్ కమిషన్

9. ఈ కింది చట్టాలలో దేని అనుసారం ప్రావిన్సులలో పాక్షిక బాధ్యయుత ప్రభుత్వాలను నెలకొల్పారు ?
1. భారత కౌన్సిల్ చట్టం, 1909
2. భారత ప్రభుత్వ చట్టం, 1919
3. భారత ప్రభుత్వ చట్టం, 1935
4. భారత కౌన్సిల్ చట్టం, 1982

10. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర, సైనిక మరియు రెవెన్యూ కార్యకలాపాలపై బ్రిటిష్ ప్రభుత్వం తన సంపూర్ణ నియంత్రణను నెలకొల్పుటకు బ్రిటన్లో నియంత్రణ మండలి ఈ కింది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.
1. ఫిట్స్ ఇండియా చట్టం
2. భారత ప్రభుత్వం చట్టం, 1858
3. చార్టర్ చట్టం, 1833
4. రెగ్యులేటింగ్ చట్టం, 1773

11. భారతదేశంలో బ్రిటిష్ పాలనకాలంలో, గవర్నర్ జనరల్ కౌన్సిల్కు న్యాయ సభ్యుడిగా నియమించ బడిన మొదటి భారతీయుడు ఈ కింది వారిలో ఎవరు?
1. సత్యేంద్రసిన్హా
2. తేజ్ బహుదూర్ సప్రు
3. మోతీలాల్ నెహ్రూ
4. రాజా కిశోరి లాల్గోస్వామి

12. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది ఈ క్రింది ఏ చట్టం?
1. రెగ్యులేటింగ్ చట్టం, 1773
2. భారత కౌన్సిళ్ల చట్టం, 1892
3. పిట్స్ ఇండియా చట్టం, 1784
4. భారత కౌన్సిళ్ల చట్టం, 1861

13. ఈ కింది వాటిని జతపరచండి
1. సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ
2. ప్రావిన్సు ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ద్వంద్వ పాలన
3. ధృడ కేంద్రీకరణ
4. మత ప్రాతినిథ్యం
ఎ) మింటో- మార్లె సంస్కరణలు, 1909
బి) భారత ప్రభుత్వ చట్టం, 1935
సి) మంటేగు- చేమ్స్ ఫోర్ట్ సంస్కరణలు, 1919
డి) భారత కౌన్సిళ్ల చట్టం, 1861
1) 1-2, 2-2, 3-2, 4-8
2) 1-2, 2-2, 3-2, 4-8
3) 1-2, 2-4, 3-2, 4-2
4) 1-8, 2-2, 3-2, 4-2

14. ఈ కింది వాటిలో సరియైనది ఏది?
ఎ. భారత ప్రభుత్వ చట్టం, 1919, ద్వారా భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాతినిధ్యాన్ని కల్పించబడినది మరియు మొదటి సారిగా ద్విసభను ఏర్పాటు చేశారు.
బి. భారత ప్రభుత్వ చట్టం, 1935, ప్రావిన్సులు & భారతీయ రాజ్యాలను భూభాగాలుగా కలిగిన ఒక సమాఖ్యను నిర్ధేశించింది.
ఈ క్రింది వ్యాఖ్యలలో ఏవి / ఏది సరైనది?
1. ఏ, బి
2. ఏ
3. బి
4. ఏదీకాదు

15. మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు?
1. లార్డ్మకాలె
3. వారెన్ హెస్టింగ్స్
2. విలియం బెంటిక్
4. లార్డ్ కానింగ్

16. గవర్నర్ జనరల్స్కు ఆర్డినెన్స్ల జారీ అధికారాన్ని ఏ చట్టం  ద్వారా కల్పించారు ?
1. భారత ప్రభుత్వ చట్టం 1909
2. భారత ప్రభుత్వ చట్టం 1919
3. భారత కౌన్సిళ్ల చట్టం 1861
4. భారత కౌన్సిళ్ల చట్టం 1892

17. ఈ కింది వానిలో 1858 చట్టంలో లేని అంశమేది?
1. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు
2. భారతదేశం మరియు భారత భూభాగాలపై అధికారాలు బ్రిటన్ రాజమ కూటనికి దత్తం
3. భారత గవర్నర్ జనరల్ వైస్రాయిగా మారుట
4. పాలనాధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటన్ రాచరికం మధ్య పంచబడతాయి.

Answers;:
1. 4, 2) 1, 3) 4, 4) 3, 5) 2, 6) 2, 7) 1, 8) 1, 9) 2, 10) 1, 11) 1, 12) 1, 13) 2, 14) 1, 15) 2, 16) 3, 17) 4


Top Post Ad

Below Post Ad