Hot Widget

Type Here to Get Search Results !

ఎవరు మీలో కోటీశ్వరులు ప్రశ్నలు-సమాధానాలు Episode-10-09-2021

 

1 ) వీటిలో , సంతోషంతో వచ్చే కన్నీళ్లని సూచించేది ఏది ? 

A ) భాష్పీభవనం 

B ) ఆనందభాష్పాలు 

C ) ఆనందనిలయాలు 

D ) భాష్పీకరణం 

Correct Answer : ఆనందభాష్పాలు


2 ) వీటిలో , సాధారణంగా స్నానానికి నీరు కాచుకోడానికి ఉపయోగించే ఉపకరణం ఏది ? 

A ) గీజర్ 

B ) కుక్కర్ 

C ) మిక్సర్ 

D ) ఐరన్ బాక్స్ 

Correct Answer : గీజర్


3 ) హిందుస్థానీ మరియు కర్ణాటిక్ అనే భారత శాస్త్రీయ సంప్రదాయాలు వీటిలో దేనివి ? 

A ) నృత్యం 

B ) సంగీతం 

C ) కవిత్వం 

D ) కుమ్మరి పని 

Correct Answer : సంగీతం


4 ) చిత్రంలో చూపించిన లోగో ఏ అప్లికేషన్ దో  గుర్తించండి ? 

A ) snapchat 

B ) Roposo 

C ) Twitter 

D ) Instagram 

Correct Answer : Instagram


5 ) బ్రాడ్ , స్టాండర్డ్ , మరియు మీటర్ గేజ్ అనేవి ఏ రవాణా విధానానికి సంబంధించినవి ? 

A ) బస్ 

B ) రైలు

C ) విమానము 

D ) ఓడ 

Correct Answer : రైలు


6 ) వీటిలో , మానవ శరీరంలో మెడ భాగంలో ఉండే గ్రంధి ఏది ? 

A ) పిట్యూటరి 

B ) థైరాయిడ్ 

C ) అధివృక్కు 

D ) క్లోమము 

Correct Answer : Thyroid


7 ) దువ్వూరి సుబ్బారావు మరియు రఘురాం రాజన్ వీటిలో ఏ ప్రభుత్వ సంస్థకు ముఖ్యాధికారులుగా పనిచేశారు ? 

A నీతి అయోగ్ 

B ) భారత ఎన్నికల సంఘం 

C ) ఇంటెలిజెన్స్ బ్యూరో 

D ) భారత రిజర్వ్ బ్యాంక్ 

Correct Answer : భారత రిజర్వ్ బ్యాంక్


8 ) సాధారణంగా , ప్రతి ఏటా మార్చి - ఏప్రిల్ సమయంలో సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహ దేవాలయంలో జరిపే ఉత్సవం ఏది ? 

A ) ఆనందోత్సవం 

B ) కమలోత్సవం 

C ) చందనోత్సవం 

D ) వరాహోత్సవం 

Correct Answer : చందనోత్సవం


9 ) హైదరాబాద్ లోని ఎవరి స్మారకాన్ని జ్ఞాన భూమి అని పిలుస్తారు ? 

A ) పి వి నరసింహారావు 

B ) వి వి గిరి 

C ) సర్వేపల్లి రాధాకృష్ణన్ 

D ) నీలం సంజీవ రెడ్డి 

Correct Answer : పివి నరసింహారావు


10 ) ఆగస్టు 2021 లో , రాజీవ్ గాంధి ఖేల్ రత్న పురస్కారానికి ఏ క్రీడాదిగ్గజం పేరు పెట్టారు ? 

A ) ఎంఎకె పటౌడీ 

B ) మిల్కా సింగ్ 

C ) ధ్యాన్ చంద్ 

D ) విజయ్ హజారే 

Correct Answer : ధ్యాన్ చంద్


11 ) సకాలంలో ఋణం తిరిగి చెల్లిస్తే , మంచి ' క్రెడిట్ స్కోర్ ' పొందుటలో సహాయపడుతుందా ? 

A ) అవును 

B ) కాదు 

C ) రెండు

D ) పైవి ఏవీ కాదు 

Correct Answer : అవును


12 ) 2011 జనాభా లెక్కల ప్రకారం , ఏ భారతీయ రాష్ట్రంలో అత్యధిక శాతం ఆదివాసి జనాభా ఉన్నారు ? 

A ) మణిపూర్ 

B ) మేఘాలయ 

C ) నాగాల్యాండ్ 

D ) మిజోరాం 

Correct Answer : మిజోరాం

Tags

Top Post Ad

Below Post Ad