Hot Widget

Type Here to Get Search Results !

జనరల్ బిట్స్... (ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే జాబ్స్)

 


 1. సమాఖ్య న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసిన చట్టం?

 జ . 1935 భారత ప్రభుత్వ చట్టం 


2. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు ఏ సం.లో జరి గాయి ? 

జ . 1946 జూన్ - జులై 


3. రాజ్యాంగ పరిషత్తు సభ్యుల సంఖ్య ?

జ . 389 


4. రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగిన తేది ? 

జ . 9 డిసెంబర్ 1946 


5. 13 డిసెంబర్ 1946 న రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాలు , తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ? 

జ . జవహర్‌లాల్ నెహ్రూ 


6. రాజ్యాంగ పరిషత్తు మొదటి అధ్యక్షుడు ఎవరు ?

 జ . డా . సచ్చిదనందా సిన్హా 


7. డా . బాబు రాజేంద్రప్రసాదు రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎప్పుడు ఎన్నుకున్నారు ? 

జ . 11 డిసెంబర్ 1946 34. మొదటి భారత గవర్నర్ జనరల్ జ . లార్డ్ మౌంట్ బాటన్ 


8. రాజ్యాంగాన్ని తయారు చేసింది ? 

జ . రాజ్యాంగ పరిషత్తు 


9. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన కాలం ? 

జ . 2 సం . 11 నెలల 18 రోజులు 


10. రాజ్యాంగం ఆమోదించబడిన రోజు? 

జ . 26 నవంబర్ 1949 


11. రాజ్యాంగం అమలులోకి వచ్చిన సం .?

జ . 26 జనవరి 1956 


12. ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ? 

జ . అంబేద్కర్ 


13. భారత రాజ్యాంగ నిర్మాత?

జ . డా . అంబేద్కర్ 


14. ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు?

జ . జెబి కృపలాని 


15. జీవించే హక్కు ఏ దేశం నుంచి గ్రహించారు ?  

జ . ఆఫ్రికా రాజ్యాంగం నుంచి


16. రాజ్యాంగ నిర్మాతలు ఏ అంశాన్ని తీసుకున్నారు ?

 జ . రాజ్యాంగ సవరణ విధానం 


17. 368 వ అధికరణం ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది ? 

జ . పార్లమెంటు 


18. ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుంచి గ్రహించారు ?

 జ . ఐర్లాండ్ 


19. రాజ్యాంగం 3 వ భాగం దేని గురించి తెలయజేస్తుంది ?

జ . ప్రాథమిక హక్కులు 

Top Post Ad

Below Post Ad