1. స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతాను అని బాలగంగాధర్ తిలక్ ఏ ఉద్యమ కాలంలో నినాదం చేసెను ?
జ . హోమ్ రూల్ ఉద్యమం
02. ఏ సం . లో హోమ్ రూల్ ఉద్యమం జరిగింది ?
జ . 1916
03 . సాధించు లేదా మరణించు ( డూ ఆర్ డై ) నినాదం ఎవ రిది ?
జ . గాంధీజీ
04. దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ భారత దేశానికి ఏ సం.లో తిరిగి వచ్చాడు ?
జ . 1915
05 . గాంధీజీకి కైజర్ - ఇ - హింద్ బిరుదును ఎవరు ప్రదానం చేశారు ?
జ . ఆంగ్లేయ ప్రభుత్వం
06 . రౌండ్ టేబుల్ సమావేశాలు ఏ నగరంలో జరిగాయి ?
జ . లండన్
07.మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక ప్రతినిధి ఎవరు ?
జ . డా . బి . ఆర్ . అంబేద్కర్
08. శాసనోల్లంఘన ఉద్యమానికి గల మరోపేరు ?
జ . దండియాత్ర
09 . 1930 మార్చి 3 న ప్రారంభమైన ఉద్యమం
జ . దండియాత్ర
10. సైమన్ కమిషన్ను ఏర్పాటైన సం .
జ . 1927
11. 1927 లో సైమన్ కమిషనన్ను ఎవరు ఏర్పాటు చేశారు ?
జ . ఆంగ్లేయ ప్రభుత్వం
12 . నైట్హుడ్ బిరుదు ఎవరిది ?
జ . ఠాగూర్
13 . గాంధీజీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం ?
జ . 2 వది .
14. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది ?
జ . 9 ఆగస్టు 1942
15 . పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది ?
జ . గాంధీజీ మరియు అంబేద్కర్
16. మింటో మార్లే సంస్కరణల చట్టానికి మరోపేరు ?
జ . 1909 భారత కౌన్సిళ్ల చట్టం
17 . ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను కల్పించిన చట్టం ?
జ . మింటో మార్లే చట్టం
18 . ఏ చట్టం పరోక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టింది ?
జ . భారత కౌన్సిళ్ల చట్టం 1909
19 . మాంటేంగ్ జేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం అని దేనిని అంటారు ?
జ . భారత ప్రభుత్వ చట్టం 1919
20. ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం
జ . మాంటేంగ్ జేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం 1919
21. పరోక్ష ఎన్నికల స్థానంలో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టిన చట్టం
జ . భారత ప్రభుత్వ చట్టం 1919
22. ఏ చట్టం ప్రకారం సిక్కులు , క్రైస్తవులు , మరియు ఆంగ్లో- ఇండియన్లకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు ?
జ . 1919 భారత ప్రభుత్వ చట్టం
23. ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం
జ . మాంటేంగ్ జేమ్స్ ఫర్డ్ సంస్కరణల చట్టం 1919
24 . కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ పాలనకు శ్రీకారం చుట్టిన చట్టం
జ . 1935 భారత ప్రభుత్వ చట్టం
25 . ఏ చట్టం ఆధారంగా బాధ్యతయుత ప్రభుత్వ ఏర్పాటు జరిగింది ?
జ . 1935 భారత ప్రభుత్వ చట్టం
26. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ పాలనను రద్దు చేసిన ప్రభుత్వం
జ. 1935 భారత ప్రభుత్వ చట్టం.